Friday, March 04, 2016

1-33 వచనము

1-33. వచనము 

ఇట్లు "సత్యం పరం ధీమహి" యను గాయత్రీ ప్రారంభున గయత్రీనామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నదికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబున నొప్పుచుండు. 

* * *

No comments:

Post a Comment